సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నాలుగేళ్ల బుడతడు విరాళం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి నాలుగేళ్ల బుడతడు విరాళం ఇచ్చాడు. హేమంత్‌(4) సైకిల్‌ కొనుకుందామని డబ్బును దాచి పెట్టుకుంటున్నాడు. కానీ కరోనా ప్రబలుతున్న పరిస్థితులను చూసి ఆ బుడ్డోడి మనసు చలించింది. తాను దాచుకున్న రూ. 971లను సీఎం రిలీఫ్‌ పండ్‌కు విరాళంగా ఇచ్చాడు. ఆ నగదును విజయవాడలో ఏపీ మంత్రి పే…
ప్రతినెలా పింఛన్లకు రూ.879 కోట్లు
అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్న మహాత్ముడు సీఎం కేసీఆర్‌ అని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. రాష్ట్రంలో 38,77,717 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారని, పింఛన్లకోసం ప్రతినెలా రూ.879 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు చల్లా ధర్మారెడ్…
ఒకే ద‌గ్గ‌ర 50 మందికి మించొద్దు..
నోవెల్ క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న‌ది.  50 మంది మించి జ‌నం ఒక ద‌గ్గ‌ర గుమ్మికూడ‌రాదు అని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  మ‌త‌ప‌ర‌మైన‌, సామాజిక‌, సాంస్కృతిక స‌మావేశాల్లో 50 మందిని మించి జ‌న‌స‌మీక‌ర‌ణ ఉండ కూడ‌ద‌న్నారు. అయితే ప…
రాష్ట్రంలో పెట్టుబడులకు మరిన్ని కంపెనీల ఆసక్తి: మంత్రి కేటీఆర్‌
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బుధవారం నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐటీ, పరిశ్రమలశాఖ కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ విధా…
‘సమ్మక్క బ్యారేజీ’గా తుపాకులగూడెం బ్యారేజీ: సీఎం కేసీఆర్
గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసి వీరవనిత, వనదేవత.. ‘సమ్మక్క’’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు.. తుపాకులగూడెం బ్యారేజీకి  ‘సమ్మక్క బ్యారేజీ’ గా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాలని ఈ ఎన్ సీ మురళీధర్ రావును సీఎం ఆదేశించార…
ఆర్థిక వ్యవస్థను 'ఆయనే' కాపాడాలి.. చిదంబరం కీలక వ్యాఖ్య
ఆర్థిక వ్యవస్థను 'ఆయనే' కాపాడాలి.. చిదంబరం కీలక వ్యాఖ్య గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జిడిపి) బాగా పడిపోయిన పరిస్థితిలో దేశంలోని ఆర్థిక వేత్తలు తలోరకంగా స్పందిస్తున్నారు. బిజెపి పాలనలో జిడిపి గణనీయంగా పడిపోతోందని, దానికి కారణం నరేంద్ర మోదీ, తదితర బిజెపి నేతల అనుభవరాహిత్యమైన పరిపాలనే అని వారం…